30, సెప్టెంబర్ 2017, శనివారం











ఆవు ఒకమతానికి సంబంధించింది కాదుఅని అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్
 ఐన పరం పూజ్యనియులు మోహన్ భగవత్ జి గారు,
 కేరళ మరియు బెంగాల్ లో చేస్తున్న జీహాది శక్తుల ఆటలు సాగనివ్వం అని . 
అదే విదంగా దేశవ్యతిరేక శక్తులకు విదేశీ నిధులు ఆగిపోవడంతో కొట్టుమిట్టాడుతున్నాయి అని, రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు ఉన్నదని,
 వారిని మయన్మార్ కు పంపివేయాలి .
ఇక ఆవు ఒకమతానికి సంబంధించింది కాదు. 
దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని వారు వివరించారు. 

                                                                                                        -- RSS చీఫ్ మోహన్ భగవత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి